వేమన పద్యం - కల్ల నిజము రెండు కరకంఠు డెరుగును
కల్ల నిజము రెండు కరకంఠు డెరుగును
నీరు పల్లమెరుగు నిజముగాను
తనయుని జననంబు తల్లి దా నెరుగును
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: నీరు పల్లమెరుగును. నిజము ఈశ్వరుడెఱుగును. కుమారుని జననం తల్లికి మాత్రమే తెలియును.
No comments:
Post a Comment