వేమన పద్యరత్నాకరము నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు
నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు,
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము : మూర్ఖుడు ఇది మంచి, ఇది చెడ్డ అని ఆలోచింపక మాటి మాటికిని మాటలను మార్చుచునే యుండును. నీటిలో వ్రాసిన వ్రాతవలె ఆ మాట నిరుపయోగమైనది.
No comments:
Post a Comment