Pages

వేమన పద్యరత్నాకరము నీళ్ళుపోసి కడిగి నిత్యము శోధించి

 వేమన పద్యరత్నాకరము నీళ్ళుపోసి కడిగి నిత్యము శోధించి 

నీళ్ళుపోసి కడిగి నిత్యము శోధించి 
కూడు పెట్టి మీద గోకకట్టి
యెన్నిపాట్లో పడుదు రీదేహమునకయి, 
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము : ఈ దేహము నశించునదే అని తెలియక జనులు నీళ్ళు పోసి, తోమి, గుడ్డలు కట్టి, తిండి పెట్టి, దీనికయి నానా కష్టములు పడుచుందురు. వీరి మూర్ఖత నేమందును? 



No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు