వేమన పద్యం - కనువు బసికి జేసె
కనువు బసికి జేసె గాలి ఫణికి జేసె
మన్నెరలకు జేసె మరువ కెట్లు?
కుంభిని జనులకును కూడట్లు చేసెరా
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: పశువుకి గడ్డి, పాముకి గాలి, ఎరలకు మన్నునీ ఆహారంగా కూర్చినట్లే మనుష్యులకు అన్నం ఏర్పరచబడింది.
No comments:
Post a Comment