ప్రసిద్ధ తెలుగు పద్యాలు - ఇచ్చునది ధనము పాత్రున
ఇచ్చునది ధనము పాత్రున
కచ్చుగ నొరు వేడకుండునది సమంజస బుద్ధిన్
వచ్చిన యాశార్థుల వృథ
పుచ్చక చేయునది సర్వభూత ప్రీతిన్
తాత్పర్యం: పాత్రులకు అనగా అర్హులకు మాత్రమే దానం చేయాలి. యాచించినవారిని వట్టిచేతులతో పంపక తృణమో పణమో ఇవ్వాలి. (ఈ పద్యం దుష్టులకు కలిగే అనర్థాలు తెలుపుతోంది)
No comments:
Post a Comment