రాజ్ఞ ధర్మణి ధర్మిష్ఠా - సుభాషిత పద్యం - అర్థం
రాజ్ఞ ధర్మణి ధర్మిష్ఠా, పాపే పాప పరా సదా!
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా!!
అర్థం: రాజు ధర్మాన్ని అనుసరిస్తే, రాజ్యంలో ధర్మం వర్ధిల్లుతుంది. రాజు పాపాలకు పాల్పడితే రాజ్యమంతా పాప పంకిలమైపోతుంది. ధర్మాధర్మాలు రాజును అనుసరించే నడుస్తాయి. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే నడుచుకుంటారు అని భావము.
No comments:
Post a Comment